News
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు పది రోజుల ముందే దేశాన్ని తాకాయి. కేరళలో మే 24న ప్రవేశించి, రాయలసీమలో మూడు రోజుల్లో తాకనున్నాయి.
నల్లమల అటవీ ప్రాంతంలో 155 సంవత్సరాల తర్వాత అడవి దున్న కనిపించడం ప్రకృతివేత్తలు, అటవీ శాఖ సిబ్బందిలో ఆనందం కలిగించింది.
రణ్ రిజిజు, రామ్ మోహన్ నాయుడును ఒమర్ అబ్దుల్లా హజ్ విమానాలకు ధన్యవాదాలు తెలిపారు, అదే సమయంలో ఇండిగో విమానం ఢిల్లీ-శ్రీనగర్ ...
"విక్షిత్ రాజ్య ఫర్ విక్షిత్ భారత్ 2047" పేరుతో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని నరేంద్ర ...
రష్యా క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పేలుళ్లు సంభవించాయి.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతి ఆరోపణలపై దుమ్మెత్తి పోశారు, ...
అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాపై ఆడియెన్స్లో ఉన్న అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలెప్పుడెప్పుడు సినిమా ...
బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. కవిత రాసిన లేఖ లీక్ కావడం, పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆరోపణలు, కేసీఆర్ చుట్టూ ...
దేశంలో UPI వేగంగా విస్తరిస్తోంది. NPCI కొత్త నియమం ప్రకారం, జూన్ 30, 2025 నుంచి వినియోగదారులు కస్టమ్ పేర్లను చూడలేరు. డిజిటల్ ...
మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి మురుము చేతుల మీదుగా అందుకున్నారు. 2023 అక్టోబర్ 26న ...
విజయవాడ బెంజ్ సర్కిల్ చంద్రబాబు నాయుడు కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సలాది ప్రసాద్, సలాది వెంకట హేమ, తరవలి ముత్యాలవళ్లిగా గుర్తించారు.
తమిళనాడులోని ఊటీలో నీలగిరి జిల్లాకు భారీ వర్ష సూచన జారీ కావడంతో 30 మంది సభ్యుల జాతీయ విపత్తు స్పందన బృందం (ఎన్డీఆర్ఎఫ్) అక్కడికి చేరుకుంది.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results