News

China: చైనా 74 దేశాల ప్రజలకు 30 రోజుల పాటు వీసా లేకుండా ప్రయాణం అనుమతిస్తోంది. 2025 జులై 16 నాటికి 75 దేశాలకు ఈ అవకాశం ఉంటుంది. టూరిజం, ఆర్థిక వ్యవస్థను పెంచుకోవడం లక్ష్యం.
చిత్తూరు జిల్లాలోని పలమనేరు వద్ద ఏర్పాటైన ఎలిఫెంట్ హబ్‌లో కర్ణాటక, ననియాల నుండి తీసుకొచ్చిన ఆరు కుంకీ ఏనుగులు, మావటి, కావడి ...
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పుస్తక ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. హిందూ ధర్మం ప్రచారం, మతమార్పిడులు అరికట్టేందుకు పుస్తకాలు పంపిణీ.
Property Rights: మహిళల పేరు మీద ఆస్తి కొనుగోలు చేస్తే, స్టాంప్ డ్యూటీ తక్కువగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో, 1-2 శాతం తగ్గింపు ఉంటుంది. అందుకే చాలా మంది పన్నులు ఆదా చేసుకోవడానికి, ప్రభుత్వం నుంచి ఇతర ...
ప్రధాని నరేంద్ర మోదీ బ్రసీలియాలో స్థానిక అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. బ్రెజిల్ రాజధానిలో మోదీకి ఈ రోజు పర్యటిస్తారు.
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని, చెట్లు విరిగి తీగలపై పడకుండా, నాణ్యత గల వైర్లు, ఎర్తింగ్, ఎంసీబీలు ఉపయోగించాలని టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్ రావు సూచించారు.
వేములవాడ పట్టణంలో SRR హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. లివర్, గుండె ఆరోగ్య పనితీరును ...
ఈ క్రమంలో టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు ఎవరో చూద్దాం.
6. అయితే ఇటీవల కొన్ని హోల్ వీట్ పిండి రకాలలో త్వరగా జీర్ణమయ్యే స్టార్చ్‌లు అధికంగా ఉండటంతో షుగర్‌ లెవల్స్‌ వేగంగా పెరుగుతాయి.
పెళ్లి చేసుకుంటానని పదేపదే నమ్మించి, తనను కుటుంట సభ్యులకు కూడా పరిచయం చేశాడని, కానీ చివరికి మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో ...
పట్టుదలతో ముందుకెళ్తే విజయం తప్పదని అంటారు. అలాంటి ఋజువు ఐఏఎస్ అధికారి ప్రియాంకా గోయల్. ఆమె ఏకంగా 6వ ప్రయత్నంలో ఈ పరీక్షను ...
కరీంనగర్ జిల్లాలో వైద్య విద్య పూర్తి చేసిన యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. NHM కింద UPHCs, ...